పినరయి విజయన్: వార్తలు
Pinarayi Vijayan: పినరయి విజయన్ కుమార్తె వీణకు ఈడీ సమన్లు.. సీఎంఆర్ఎల్ కేసులో కీలక మలుపు
కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.
Pinarayi Vijayan: పినరయి విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ అధికారుల వాహనాలపై సీపీఎం కార్యకర్తల దాడి
కేరళలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. మాజీ ముఖ్యమంత్రి,సీపీఎం ప్రముఖ నాయకుడు పినరయి విజయన్ అద్దెకు ఉంటున్న ఇంటి వద్ద బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Pinarayi Vijayan: మనీలాండరింగ్ కేసు.. పినరయి విజయన్ ఇళ్లపై ఈడీ దాడులు
మనీలాండరింగ్ వ్యవహారంలో కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు సంబంధించిన నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారం విస్తృత స్థాయిలో దాడులు చేపట్టారు.
V.D. Satheesan: పదేళ్ల తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ కూటమి.. ముఖ్యమంత్రిగా వీ.డి. సతీశన్ ప్రమాణం
కేరళంలో పదేళ్ల అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మళ్లీ అధికార పగ్గాలు చేపట్టింది.
Kerala: కేరళలో యూడీఎఫ్ దూకుడు.. సీఎం పినరయి విజయన్ వెనుకంజ
కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమి స్పష్టమైన ఆధిక్యంతో ముందుకు సాగుతోంది.
Kandum Mindiyum Iruvar: 'కందుం మిండియుం' వివాదం.. సీఎం ఇంటర్వ్యూకి రూ.11 లక్షలా?..
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మధ్య జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీస్తోంది.
Keralam: కేరళ ఇక 'కేరళమ్'గా'… కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
కేరళ ఇకపై 'కేరళమ్'గా మారబోతోంది. రాష్ట్ర పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ మంగళవారం (ఫిబ్రవరి 24, 2026) ఆమోదం తెలిపింది.
Kerala: కేరళకు కొత్త పేరు..? 'కేరళమ్'కు ఆమోదం తెలపనున్న కేంద్ర క్యాబినెట్..!
కేరళ రాష్ట్రం పేరు అధికారికంగా "కేరళమ్ (Keralam)"గా మార్చే అంశం మరోసారి చర్చకు వచ్చింది.
Kerala: అవయవదానంతో ఐదుగురికి జీవితం ఇచ్చిన 10 నెలల చిన్నారి.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
కేరళలో ఆదివారం 10 నెలల చిన్నారి ఆలిన్ షెరిన్ అబ్రహామ్కు రాష్ట్ర గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
PM Modi: అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో సంతోషకరమైన వార్త అందించింది.
Kerala: కేరళ అసెంబ్లీలో వివాదమైన గవర్నర్ ప్రసంగం
కేరళ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి మొదలయ్యాయి.
Pinaray Vijayan: కేరళ ముఖ్యమంత్రి కుమార్తె వీణపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసింది.
PM Modi: రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ పోస్టర్ల, బ్యానర్లు ఏర్పాటు సరికాదు: కేరళ సీఎం విజయన్
కేరళలోని రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోస్టర్లు, బ్యానర్లు పెట్టాలన్న కేంద్రం ఆదేశాలు సరికాదని, అమలు చాలా చేయడం కష్టమని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు.
Kerala Governor: 'కేరళలో గుండా రాజ్'.. సీఎం విజయన్పై గవర్నర్ సంచలన కామెంట్స్
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ముఖ్యమంత్రి పినరయి విజయన్పై విమర్శలు గుప్పించారు. తనను శారీరకంగా దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.
ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచిన మోదీ ప్రభుత్వంపై కేరళ సీఎం ఫైర్
హమాస్కు వ్యతిరేకంగా పోరాడుతున్న క్రమంలో గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని నిలిపివేయాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ డిమాండ్ చేశారు.
Kerala : కేరళకు 'కేరళం'గా నామకరణం.. ఆసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం
కేరళ పేరును 'కేరళం' గా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం పినరయి విజయన్ కోరారు.
యూనిఫాం సివిల్ కోడ్కు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ తీర్మానం
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలుకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.
కేరళలో మైకుపై కేసు నమోదు.. సీఎం ప్రసంగంలో మొరయించిందని పరికరం స్వాధీనం
కేరళ సీఎం పినరయి విజయన్ సభలో 'మైక్' కాసేపు పనిచేయని ఘటన ఆ రాష్ట్రంలో రాజకీయం దుమారం రేపుతోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేయడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.
కేరళ తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
తిరువనంతపురం నుంచి కాసర్గోడ్ వరకు నడిచే కేరళ తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు.
కేసీఆర్ మాకు పెద్దన్నలాంటి వారు: దిల్లీ సీఎం కేజ్రీవాల్
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్పై దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రశంసలు కురించారు. కేసీఆర్ తమకు పెద్దన్న లాంటి వారని కేజ్రీవాల్ అభివర్ణించారు. ఇక్కడి పథకాలు అద్భుతమని, కంటి వెలుగు పథకాన్ని దిల్లీ, పంజాబ్ లలో అమలు చేస్తామని ప్రకటించారు.